26నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2021-01-21T06:08:36+05:30 IST

కాచిగూడ- చిత్తూరు మధ్య ఈనెల 26వ తేది నుంచి ప్రత్యేక రైళ్లుగా రెండింటిని నడపనున్నారు.

26నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 20: కాచిగూడ- చిత్తూరు మధ్య ఈనెల 26వ తేది నుంచి ప్రత్యేక రైళ్లుగా రెండింటిని నడపనున్నారు. గతంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు (02797-02798) నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-01-21T06:08:36+05:30 IST