హిందువులపై దురాగతాలు ఆపాలి

ABN , First Publish Date - 2021-10-21T04:30:54+05:30 IST

బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు అన్యాయమని, ఆ దురాగతాలను అక్కడి ప్రభుత్వం అడ్డు కోవాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ నాయకులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.

హిందువులపై దురాగతాలు ఆపాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వీహెచ్‌పీ నాయకులు

వీహెచ్‌పీ ధర్నా

నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 20 : బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు అన్యాయమని, ఆ దురాగతాలను అక్కడి ప్రభుత్వం అడ్డు కోవాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ నాయకులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. దాడులు యావత్‌ హిందూ సమాజాన్ని కలిచివేస్తున్నాయన్నారు. 

Updated Date - 2021-10-21T04:30:54+05:30 IST