యువ న్యాయవాదుల పాత్ర కీలకం: వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2020-08-04T22:59:48+05:30 IST

యువ న్యాయవాదుల పాత్ర కీలకం: వెంకయ్యనాయుడు

యువ న్యాయవాదుల పాత్ర కీలకం: వెంకయ్యనాయుడు

ఢిల్లీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేడ్కర్ లా కాలేజీ 76వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. పెరిగిపోతున్న అపరిష్కృత కేసులపై దృష్టి కేంద్రీకరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చొరవతీసుకోవాలని వెంకయ్య సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత గౌరవం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సమాజంలో మార్పు తేవడంలో యువ న్యాయవాదుల పాత్ర కీలకమని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.


Updated Date - 2020-08-04T22:59:48+05:30 IST