విజయనగరంలో వైసీపీ నేత అరాచకం

ABN , First Publish Date - 2021-10-22T16:58:57+05:30 IST

జిల్లాలోని పూసపాటిరేగ మండలం వెల్దూరు గ్రామంలో వైసీపీ నేత దారపు గున్నారెడ్డి అరాచకం సృష్టించాడు.

విజయనగరంలో వైసీపీ నేత అరాచకం

విజయనగరం: జిల్లాలోని పూసపాటిరేగ మండలం వెల్దూరు గ్రామంలో వైసీపీ నేత దారపు గున్నారెడ్డి అరాచకం సృష్టించారు. తమ కుమార్తెపై తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచారన్న పగతో పెంటయ్యరెడ్డికి చెందిన కొబ్బరి తోటను వైసీపీ నాయకులు కూల్చేశారు. పంట పండే కొబ్బరి తోటను రంపాలతో కోసేయడంతో రైతాంగం ఉసూరుమంటున్నారు. 

Updated Date - 2021-10-22T16:58:57+05:30 IST