కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-10-27T20:21:22+05:30 IST

కేసీఆర్ దళిత వ్యతిరేకని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. దళితబంధు ఎన్నికల ముందే గుర్తొచ్చిందా? అని ఆమె ప్రశ్నించారు. దళిత సీఎం హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు: విజయశాంతి

హన్మకొండ: కేసీఆర్ దళిత వ్యతిరేకని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. దళితబంధు ఎన్నికల ముందే గుర్తొచ్చిందా? అని ఆమె ప్రశ్నించారు. దళిత సీఎం హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? అని విజయశాంతి ప్రశ్నించింది. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-27T20:21:22+05:30 IST