సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్
ABN , First Publish Date - 2021-05-13T18:20:44+05:30 IST
సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్
విజయవాడ: సంగం డెయిరీలో సోదాలపై డెయిరీ తరపు న్యాయవాదులు వారెంట్ రీ కాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు... మే 16లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది. హైకోర్ట్ వారెంట్లో సూచించిన ప్రాంగణంలోనే (సంగం డెయిరీలోనే) సోదాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించాలని న్యాయస్థానం సూచించింది.