Vijayawadaలో అర్ధరాత్రి దొంగల హల్చల్
ABN , First Publish Date - 2021-10-12T13:55:06+05:30 IST
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు హల్ చల్ చేశారు.
విజయవాడ: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు హల్ చల్ చేశారు. బస్టాండ్లో రాజ్ అనే వ్యక్తిపై దాడి దుండగులు దాడికి పాల్పడ్డారు. అనంతరం రాజ్ జేబులో ఉన్న నగదు లాక్కొని ఆ ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.