Indrakeeladri: సరస్వతి దేవి రూపంలో అమ్మవారు...పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-10-12T12:44:47+05:30 IST

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి భక్తులు పోటెత్తారు. జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి పెరిగింది. సరస్వతి దేవి రూపంలో అమ్మవారు

Indrakeeladri: సరస్వతి దేవి రూపంలో అమ్మవారు...పోటెత్తిన భక్తులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి భక్తులు పోటెత్తారు. జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి పెరిగింది. సరస్వతి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దీంతో వినాయకుడి గుడి వద్ద నుంచి కొండపై భాగం వరకు పెద్ద క్యూలైన్‎లో భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. రెండు గంటలుగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‎లో వేచివున్నారు. దర్శనానికి సుమారుగా ఇంకా గంటకు పైగా సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-12T12:44:47+05:30 IST