AP: కారు - ఆటో ఢీ...ఎనిమిది మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-04T14:03:08+05:30 IST

కృష్ణా జిల్లా మైలవరం మండలం గణపవరం అడ్డరోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది.

AP: కారు - ఆటో ఢీ...ఎనిమిది మందికి గాయాలు

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం మండలం గణపవరం అడ్డరోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు - ఆటో పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది గాయపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-04T14:03:08+05:30 IST