కిడ్నాప్కు గురైన దీపిక కేసులో పురోగతి
ABN , First Publish Date - 2020-09-29T18:07:49+05:30 IST
జిల్లాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన దీపిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
వికారాబాద్: జిల్లాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన దీపిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అఖిల్తో తన ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు ఓ ఇన్స్పెక్టర్కు దీపిక చెప్పినట్లు తెలుస్తోంది. దీపిక, అఖిల్లతో మాట్లాడిన ఇన్స్పెక్టర్ ఇద్దరిని క్షేమంగా వికారాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు గంటల్లో వికారాబాద్ పోలీస్ స్టేషన్కు దీపికను పోలీసులు తీసుకురానున్నారు.