వికారాబాద్‌లో మున్సిపల్ అధికారుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-09-03T17:46:28+05:30 IST

వికారాబాద్‎లో మున్సిపల్ అధికారుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆలంపల్లిలో పక్క ప్లాట్‌కు వీధిపోటంటూ బడుగుల దర్వాజాను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నర్సింహులు అనే వ్యక్తి తన

వికారాబాద్‌లో మున్సిపల్ అధికారుల దౌర్జన్యం

వికారాబాద్‌: వికారాబాద్‎లో మున్సిపల్ అధికారుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆలంపల్లిలో పక్క ప్లాట్‌కు వీధిపోటంటూ బడుగుల దర్వాజాను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నర్సింహులు అనే వ్యక్తి తన కుంటుంబంతో ఆలంపల్లిలో ఇంటికి ఇరువైపులా డోర్లు పెట్టుకున్నాడు. డోర్లు పెట్టుకున్నందుకు పక్క ప్లాట్‌వారు అభ్యంతరం చెప్పారు. దీంతో మున్సిపల్ అధికారులు చెప్పకుండానే డోర్ తొలగించారు. బాధితులు మున్సిపల్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు.

Updated Date - 2021-09-03T17:46:28+05:30 IST