అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2021-08-08T03:13:33+05:30 IST

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ దారుణ

అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు

కర్నూలు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామంలో మహిళ ఖాసీంబీ (69) అనారోగ్యంతో మృతి చెందింది. అయితే మహిళను శ్మశానంలో పూడ్చడానికి స్థలం లేదంటూ గ్రామస్తులు అంగీకరించలేదు. పోలీసుల జోక్యంతో అంత్యక్రియలకు గ్రామస్తులు ఒప్పుకున్నారు.   

Updated Date - 2021-08-08T03:13:33+05:30 IST