విరసం సాహిత్య పాఠశాల

ABN , First Publish Date - 2021-04-05T06:02:34+05:30 IST

విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో కందుకూరి కళ్యాణమండపం, జింఖానా గ్రౌండ్స్‌, గాంధీనగర్‌, విజయవాడలో...

విరసం సాహిత్య పాఠశాల

విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో కందుకూరి కళ్యాణమండపం, జింఖానా గ్రౌండ్స్‌, గాంధీనగర్‌, విజయవాడలో జరుగుతుంది. అరస వెల్లి క్రిష్ణ, మురళీధరన్‌, పాణి, అల్లం రాజయ్య, శివరాత్రి సుధాకర్‌, నల్లూరి రుక్మిణి తదితరులు పాల్గొంటారు. 

విరసం

Updated Date - 2021-04-05T06:02:34+05:30 IST