సమన్వయ లోపం వల్లే వైరస్‌ తీవ్రత: ఐరాస ప్రధాన కార్యదర్శి

ABN , First Publish Date - 2021-01-17T08:11:25+05:30 IST

దేశాలమధ్య సమన్వయం లేకపోవడమే కరోనా వైరస్‌

సమన్వయ లోపం వల్లే వైరస్‌ తీవ్రత: ఐరాస ప్రధాన కార్యదర్శి

దేశాలమధ్య సమన్వయం లేకపోవడమే కరోనా వైరస్‌ తీవ్రతకు కారణమని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్‌ ఆరోపించారు. వ్యాక్సినేషన్‌ విషయంలో ఆయాదేశాల అనుసరిస్తున్న విధానాలవల్ల ప్రపంచవ్యా ధనిక దేశాలకే త్వరగా వ్యాక్సిన్లు చేరుతున్నాయని,  పేద దేశాలకు మాత్రం టీకాలు అందేపరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.  


Updated Date - 2021-01-17T08:11:25+05:30 IST