Visakha: వినూత్న బురద మాంబ జాతర ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-30T13:43:22+05:30 IST
నగరంలోని రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో వినూత్న బురద మాంబ జాతర ప్రారంభమైంది.
విశాఖపట్నం: నగరంలోని రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో వినూత్న బురద మాంబ జాతర ప్రారంభమైంది. పురుషులంతా గ్రామములోని కాలువలో బురదను వేప కొమ్మలతో రాసుకోవడమే ఈ జాతర విశేషం. మాజీ ఎమ్మెల్సీ పప్పలచలపతిరావు జాతరలో పాల్గొన్నారు. గ్రామస్తులంతా సమిష్టిగా విభిన్న జాతర జరుపుకుంటున్నారు.