Visakha: మత్య్సకారుల మధ్య మళ్లీ రింగు వివాదం

ABN , First Publish Date - 2022-01-04T17:06:57+05:30 IST

నగరంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వివాదం నెలకొంది.

Visakha: మత్య్సకారుల మధ్య మళ్లీ రింగు వివాదం

విశాఖపట్నం: నగరంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వివాదం నెలకొంది. ఎండాడ, రేసవానిపాలెం, పెద్ద జాలరిపేట మత్స్యకారుల  మధ్య రింగు విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ వర్గం మత్స్యకారులు సముద్రంలో బోటును తగలబెట్టారు. విషయం తెలిసిన పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. మత్స్యకారుల మధ్య ఘర్షణతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2022-01-04T17:06:57+05:30 IST