మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారు
ABN , First Publish Date - 2020-10-21T13:18:47+05:30 IST
విశాఖ శారదాపీఠంలో శారదా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
విశాఖపట్నం: విశాఖ శారదాపీఠంలో శారదా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. చేతిలో వీణతో హంస వాహనంపై అమ్మవారు ఆసీనులయ్యారు. మూలా నక్షత్రం సందర్భంగా పీఠం ప్రాంగణంలో అక్షరాభ్యాసాలు ఏర్పాటు చేశారు.