విశాఖ చేరుకున్న వెంకయ్య

ABN , First Publish Date - 2022-01-19T17:45:21+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరానికి చేరుకున్నారు.

విశాఖ చేరుకున్న వెంకయ్య

విశాఖపట్నం: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరానికి చేరుకున్నారు. రైలుమార్గంలో ఉపరాష్ట్రపతి విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌లో వెంకయ్యకు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మంత్రి సిదిరి అప్పలరాజు, జిల్లా జాయింట్ వేణు గోపాలరెడ్డి, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2022-01-19T17:45:21+05:30 IST