విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదాలపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-07-14T20:43:52+05:30 IST
విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదాలపై ఫిర్యాదు
విశాఖ: ఫార్మాసిటీలో ప్రమాదాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు న్యాయవాది అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఇ రాంకీ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదానికి గల కారణాలు వెల్లడి చేయాలని కోరారు. రాష్ట్ర రాజధాని కాబోతున్న విశాఖలో తరుచూ ప్రమాదాలు జరగడం ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఫార్మాసిటీ కంపెనీలో mock drill, నాణ్యత, భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు.