అప్పన్నను దర్శించుకున్న విశ్వం స్వామీజీ

ABN , First Publish Date - 2020-12-05T03:37:29+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం కంచి పీఠానికి చెందిన విశ్వం స్వామీజీ దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్న విశ్వం స్వామీజీ
ఆలయంలో విశ్వం స్వామీజీ

సింహాచలం, డిసెంబరు 4: వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం కంచి పీఠానికి చెందిన విశ్వం స్వామీజీ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం కార్యనిర్వాహక ఇంజినీర్‌ కోటేశ్వరరావు ఆహ్వానం పలికారు. లోక కల్యాణార్థం  అప్పన్నకు స్వామీజీ పూజలు చేసిన అనంతరం బేడా మండప ప్రదక్షిణం చేశారు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.


Updated Date - 2020-12-05T03:37:29+05:30 IST