అప్పన్నను దర్శించుకున్న విశ్వం స్వామీజీ
ABN , First Publish Date - 2020-12-05T03:37:29+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం కంచి పీఠానికి చెందిన విశ్వం స్వామీజీ దర్శించుకున్నారు.
సింహాచలం, డిసెంబరు 4: వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం కంచి పీఠానికి చెందిన విశ్వం స్వామీజీ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం కార్యనిర్వాహక ఇంజినీర్ కోటేశ్వరరావు ఆహ్వానం పలికారు. లోక కల్యాణార్థం అప్పన్నకు స్వామీజీ పూజలు చేసిన అనంతరం బేడా మండప ప్రదక్షిణం చేశారు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.