వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడాలి: విశ్వహిందూ పరిషత్
ABN , First Publish Date - 2020-05-28T18:00:53+05:30 IST
హైదరాబాద్: వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలను అమ్మకూడదని విశ్వహిందూ పరిషత్ తెలిపింది.
హైదరాబాద్: వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలను అమ్మకూడదని విశ్వహిందూ పరిషత్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. వెంకటేశ్వరస్వామి పవిత్రతను టీటీడీ కాపాడాలని విశ్వహిందూ పరిషత్ కోరింది. ఈ అంశాలపై టీటీడీ సమావేశంలో తీర్మానం చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.