వాల్తేరు డివిజన్ సరికొత్త రికార్డు
ABN , First Publish Date - 2022-01-08T23:37:25+05:30 IST
వాల్తేరు డివిజన్ సరి కొత్త సృష్టించింది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణం చేసిన ప్రయాణికులపై కొరడా జులిపించింది. డిసెంబర్ నెలలో..
విశాఖ: వాల్తేరు డివిజన్ సరికొత్త రికార్డు సృష్టించింది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణం చేసిన ప్రయాణికులపై కొరడా ఝుళిపించింది. డిసెంబర్ నెలలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి జరిమానా రూపంలో రూ. 2 కోట్ల 5 వేలు వసూలు చేసింది. 35 వేల 342 మందిపై కేసులు నమోదు చేసింది.