Warangal: కాకతీయ మెడికల్ కాలేజీని వీడని కరోనా

ABN , First Publish Date - 2022-01-10T13:55:39+05:30 IST

జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజ్‌ను కరోనా వెంటాడుతోంది. కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ కరోనా బారినపడ్డారు.

Warangal: కాకతీయ మెడికల్ కాలేజీని వీడని కరోనా

వరంగల్: జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజ్‌ను కరోనా వెంటాడుతోంది. కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్  ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే 20 మందికిపైగా మెడికోలకు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-10T13:55:39+05:30 IST