రాజమండ్రి: గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-08-15T17:20:48+05:30 IST

రాజమండ్రి: గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

రాజమండ్రి: గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

రాజమండ్రి: గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ సందర్భంగా -విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ మాట్లాడుతూ.. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయవద్దన్నారు.


Updated Date - 2020-08-15T17:20:48+05:30 IST