ఎద్దు వాగు, లోతు వాగు కాజ్‌వేపైకి చేరుకున్న వరద నీరు

ABN , First Publish Date - 2020-08-13T16:57:50+05:30 IST

ఏలూరు: ప్రస్తుతం కురుస్తున్న వార్షాలకు వాగుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా

ఎద్దు వాగు, లోతు వాగు కాజ్‌వేపైకి చేరుకున్న వరద నీరు

ఏలూరు: ప్రస్తుతం కురుస్తున్న వార్షాలకు వాగుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, వేలేరుపాడు మండలంలో ఎద్దు వాగు, లోతు వాగు కాజ్‌వే పైకి గోదావరి వరద చేరుకుంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


Updated Date - 2020-08-13T16:57:50+05:30 IST