ఏలూరు: దాచారం బ్రిడ్జిపైకి గోదావరి నీరు...నిలిచిన రాకపోకలు
ABN , First Publish Date - 2020-08-13T19:05:20+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కుక్కునూరు మండలంలోని దాచారం బ్రిడ్జిపైకి గోదావరి వరద నీరు వచ్చి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కుక్కునూరు మండలంలోని దాచారం బ్రిడ్జిపైకి గోదావరి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఏజెన్సీ పరిధిలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.