Eluruలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
ABN , First Publish Date - 2021-11-02T18:21:17+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు విద్యా శాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. వీరికి ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మద్దతు తెలిపారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు విద్యా శాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. వీరికి ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మద్దతు తెలిపారు. బోధనకు ఇబ్బంది కలిగించే యాప్లను రద్దు చేయాలంటూ నిరసన చేపట్టారు. నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులను, ఎమ్మెల్సీ షేక్ సాబ్జిని పోలీసులు అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.