పశ్చిమగోదావరి జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-08-13T13:50:16+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 775 కేసులు నమోదు అయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 775 కేసులు నమోదు అయ్యాయి.  కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21442కు చేరింది. ఏలూరులో నిన్న 101 కేసులు నమోదు అయ్యాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 11 కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అలాగే 69 జోన్లను ఎత్తివేశారు. 

Updated Date - 2020-08-13T13:50:16+05:30 IST