AP: పోలవరం ప్రాజెక్టు వద్ద తగ్గిన గోదావరి వరద

ABN , First Publish Date - 2021-08-01T16:14:08+05:30 IST

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది.

AP: పోలవరం ప్రాజెక్టు వద్ద తగ్గిన గోదావరి వరద

పశ్చిమగోదావరి జిల్లా: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల నీటి మట్టం నమోదైంది. దీంతో అధికారులు 48 గేట్ల ద్వారా 1,24,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

Updated Date - 2021-08-01T16:14:08+05:30 IST