డీపీవోగా రమేశ్‌బాబు

ABN , First Publish Date - 2020-11-27T05:30:00+05:30 IST

చిత్తూ రు జిల్లా పూతలపట్టు ఎంపీడీ వో కె.రమేష్‌బాబును పశ్చిమగో దావరి జిల్లా డీపీవోగా నియమి స్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

డీపీవోగా రమేశ్‌బాబు

కలికిరి, నవంబరు 27: చిత్తూ రు జిల్లా పూతలపట్టు ఎంపీడీ వో కె.రమేష్‌బాబును పశ్చిమగో దావరి జిల్లా డీపీవోగా నియమి స్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యుటేషన్‌పై డీపీవోగా వున్న టి.శ్రీనివాస విశ్వనాథ్‌పై ఇటీవల పలు అభియోగాలు రావడంతో ఆయనను తొల గించారు. ఈ స్థానంలో రమేష్‌బాబును డిప్యుటేషన్‌పై ని యమిస్తున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు సిఫారసుపైనే ఈ నియమాకం జరిగినట్టు సమాచారం. 

Updated Date - 2020-11-27T05:30:00+05:30 IST