Eluru 45వ డివిజన్లో వైసీపీ గెలుపు
ABN , First Publish Date - 2021-11-17T16:26:48+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ 45వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ పాషా విజయం సాధించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ 45వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ పాషా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 1,117 ఓట్లు రాగా.. టీడీపీకి 693 ఓట్లు, జనసేనకు 267 ఓట్లు, బీజేపీకి 10 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. అలాగే 23 చెల్లని ఓట్లు రాగా... నోటా కింద 42 ఓట్లు పోలయ్యాయి.