వానరాలకు ఆహారం

ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST

తాడే పల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలోని మంకీజోన్‌లో వానరాలకు పేరిచర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆహారం, మంచినీరు అందించారు.

వానరాలకు ఆహారం
ఆహారం పెడుతున్న పేరిచర్ల ఫౌండేషన్‌ సభ్యులు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 20: తాడే పల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలోని మంకీజోన్‌లో వానరాలకు పేరిచర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆహారం, మంచినీరు అందించారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ వేసవిలో జంతువులు, పక్షులకు ఆహారం, మంచినీరు లేక విలవిల్లాడుతు న్నాయని ప్రతీఒక్కరూ వారి ఇంటి డాబాలపై నీరు, ఆహారం పెట్టి జీవరాశులను సంరక్షించాలని కోరారు. కృష్ణవేణి విద్యా సొసైటీ అధినేత వేగేశ్న రామరాజు, అల్లూరి పద్మవర్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-20T05:30:00+05:30 IST