బొలేరో ఢీకొని ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-05-03T15:11:30+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

బొలేరో ఢీకొని ఇద్దరు మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బొలెరో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా సీతానగరంకు చెందిన వ్యవసాయ కూలీలు ధారా కాంతారావు, కొండేపూడి నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-05-03T15:11:30+05:30 IST