AP: ఏడేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం

ABN , First Publish Date - 2021-11-13T15:25:48+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

AP: ఏడేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వృద్ధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల కోసం భీమవరం  ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-13T15:25:48+05:30 IST