సుప్రీం చీఫ్ జస్టిస్కు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-06-14T04:52:56+05:30 IST
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ త్వరలో ఆకి వీడు మండలం అయిభీమవరంలో పర్యటిస్తారని గ్రామానికి చెందిన కనుమూరు వెంకట సూర్య నారాయణరాజు (వెంకటరాజు) తెలిపారు.
ఆకివీడు రూరల్ జూన్ 13: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ త్వరలో ఆకి వీడు మండలం అయిభీమవరంలో పర్యటిస్తారని గ్రామానికి చెందిన కనుమూరు వెంకట సూర్య నారాయణరాజు (వెంకటరాజు) తెలిపారు. ఆది వారం ఉదయం హైదరాబాద్లో ఆయన నివా సంలో కలిసి చేతికి వేంకటేశ్వరస్వామి కంకణం కట్టినట్లు తెలిపారు. టీటీడీ వేద పాఠశాల, ఇతర ఆలయాలతో ఆధ్యాత్మికంగా విరా జిల్లుతున్న గ్రామాన్ని సందర్శించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.