ఆసుపత్రికి ఆక్సిజన్ ట్యాంకర్
ABN , First Publish Date - 2021-05-06T05:03:13+05:30 IST
ఏలూరు ప్రభుత్వాసు పత్రికి విశాఖపట్టణం నుంచి బుధవారం ఉద యం ఒక ట్యాంకర్ను పోలీసు బందోబస్తుతో తీసుకువచ్చారు.
ఏలూరు క్రైం, మే 5 : ఏలూరు ప్రభుత్వాసు పత్రికి విశాఖపట్టణం నుంచి బుధవారం ఉద యం ఒక ట్యాంకర్ను పోలీసు బందోబస్తుతో తీసుకువచ్చారు. గ్రీన్ ఎక్స్ ప్రెస్వే కింద ఆక్సిజన్ ట్యాంకర్లను యుద్ధప్రాతి పదికన రవాణా చేస్తున్నారు. ఏలూరు ఆసుపత్రిలో ప్రస్తుతం 300 బాధితులకు ఆక్సిజన్ వినియోగిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో ఆరు వేల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ చేసే సామర్ధ్యం కల్గిన ట్యాంక్ ఉంది. ప్రస్తుతం రోజుకు మూడువేల లిక్విడ్ ఆక్సిజన్ను బాధితులకు వినియోగిస్తున్నారు.