నగరంలో రెండు రోజుల పాటు వైన్స్ బంద్‌

ABN , First Publish Date - 2021-09-19T00:01:40+05:30 IST

మద్యం ప్రియులకు ప్రభుత్వం షాకిచ్చింది. గణేష్ నిమజ్జనం

నగరంలో రెండు రోజుల పాటు వైన్స్ బంద్‌

హైదరాబాద్‌: మద్యం ప్రియులకు ప్రభుత్వం షాకిచ్చింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో రెండు రోజులపాటు నగరంలో మద్యం షాపులు, బార్లు బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉ.6 నుంచి సోమవారం సా.6 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మద్యం ప్రియులు నిరాశకు గురవుతున్నారు. 

Updated Date - 2021-09-19T00:01:40+05:30 IST