కరోనా జాగ్రత్తలతో.. మక్కా మసీదులో ప్రార్థనలు
ABN , First Publish Date - 2021-05-08T09:16:43+05:30 IST
రంజాన్ మాసంలో వచ్చే చివరి శుక్రవారం ‘జుమ్మతుల్ విదా’ ప్రార్థనల్లో ఈ ఏడాది మక్కామసీదు బోసిపోయింది.
- ‘జుమ్మతుల్ విదా’కు 4వేల మందే
- కరోనా అంతం కావాలని ప్రార్థించండి: సీపీ వినతి