రైలు ప్రయాణంలో తిరుపతి మహిళకు కరోనా!
ABN , First Publish Date - 2020-04-04T14:19:35+05:30 IST
తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తిరుపతిలోని యశోద నగర్కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. రైలు ప్రయాణంలో కరోనా సోకినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరుకుంది.