మొక్కజొన్న చేనులో మహిళ దారుణ హత్య

ABN , First Publish Date - 2020-02-17T16:11:00+05:30 IST

వరంగల్ అర్బన్: హసన్ పర్తి మండలం పెంబర్తి శివారు మొక్కజొన్న చేనులో మహిళ దారుణ హత్యకు గురైంది.

మొక్కజొన్న చేనులో మహిళ దారుణ హత్య

వరంగల్ అర్బన్: హసన్ పర్తి మండలం పెంబర్తి శివారు మొక్కజొన్న చేనులో మహిళ దారుణ హత్యకు గురైంది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మంద రూప(28) దారుణ హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. రూప హత్యకు వివాహేతర సంబంధం కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2020-02-17T16:11:00+05:30 IST