పిడుగుపడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-09-14T00:10:22+05:30 IST

జిల్లాలో పిడుగుపడి ఒక మహిళ మృతి చెందింది. ఏటూరునాగారం మండల

పిడుగుపడి మహిళ మృతి

ములుగు: జిల్లాలో పిడుగుపడి ఒక మహిళ మృతి చెందింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని శంకర్ రాజు పల్లిలోని మిర్చి తోటలో పనిచేస్తున్న తల్లీకూతుళ్లపై పిడుగు పడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కూతురు రమ్య మృతి చెందింది. తల్లి లాలమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-09-14T00:10:22+05:30 IST