మహిళల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-06T06:20:32+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణంలోని 13 వార్డుల్లో వైసీపీ, టీడీపీలు కుమ్మక్కై ఏకగ్రీవం చేసుకుని తమకు ఓటువేసే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమని మహిళలు ఆందోళన చేపట్టారు.

మహిళల ఆందోళన

 కొవ్వూరు ,మార్చి 5 : మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణంలోని 13 వార్డుల్లో వైసీపీ, టీడీపీలు కుమ్మక్కై ఏకగ్రీవం చేసుకుని తమకు ఓటువేసే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమని మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన మహిళలు మున్సిపల్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్ధిచెప్పి పంపించారు. 

Updated Date - 2021-03-06T06:20:32+05:30 IST