Yadadri ఆలయంలో భక్తుల రద్దీ అధికం

ABN , First Publish Date - 2021-08-15T14:42:46+05:30 IST

ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా

Yadadri ఆలయంలో భక్తుల రద్దీ అధికం

యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి వారి ధర్మ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక  ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతిని అధికారులు నిరాకరించారు. 

Updated Date - 2021-08-15T14:42:46+05:30 IST