నేటి నుంచి యాదాద్రిలో అధ్యయనోత్సవాలు
ABN , First Publish Date - 2022-01-13T13:12:48+05:30 IST
నేటి నుంచి యాదాద్రి ఆలయంలో అధ్యనోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం భక్తులు ఏర్పాట్లు చేశారు.
యాదాద్రి: నేటి నుంచి యాదాద్రి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం ఆలయ అధికారులు భక్తులకు ఏర్పాట్లు చేశారు. అధ్యనోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలను రద్దు చేశారు. మొక్కు శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చనను రద్దు చేశామని అధికారులు చెప్పారు.