Yadadriలో భక్తుల రద్దీ అధికం

ABN , First Publish Date - 2021-12-12T15:29:32+05:30 IST

వారాంతం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

Yadadriలో భక్తుల రద్దీ అధికం

యాదాద్రి-భువనగిరి: వారాంతం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ధర్మ దర్శనానికి దాదాపు గంటన్నరపైగా సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపుగా అరగంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. 

Updated Date - 2021-12-12T15:29:32+05:30 IST