Yadadri: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-09-12T15:46:39+05:30 IST

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు

Yadadri: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు అభివృద్ధి దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతిని నిరాకరించారు.

Updated Date - 2021-09-12T15:46:39+05:30 IST