ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2020-07-10T17:07:51+05:30 IST

కాకినాడ-జగ్గంపేట: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని

ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలు

కాకినాడ-జగ్గంపేట: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు తొలగించారు. 2 సంవత్సరాల క్రితం పంచాయతీ తీర్మానంతో గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-07-10T17:07:51+05:30 IST