కడప జిల్లాలో వైసీపీ శ్రేణులు దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-09-19T00:52:23+05:30 IST

కడప జిల్లాలో వైసీపీ శ్రేణులు దౌర్జన్యం

కడప జిల్లాలో వైసీపీ శ్రేణులు దౌర్జన్యం

కడప: జిల్లాలోని కమలాపురం మండలం పెద్దచెప్పలిలో వైసీపీ శ్రేణులు దౌర్జన్యంకు దిగారు. టీడీపీ కార్యకర్త కూరగాయల షాపును వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. దుకాణదారుడు తన వర్గీయుడనే షాపు దగ్ధం చేశారని సాయినాథ్‌శర్మ అన్నారు. రేపు ఎంపీటీసీ కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థి ఓడిపోతారని భయంతోనే వైసీపీ శ్రేణులు ఘటనకు పాల్పడ్డారని టీడీపీ నేత సాయినాథ్‌శర్మ పేర్కొన్నారు.


Updated Date - 2021-09-19T00:52:23+05:30 IST