దోపిడీ చేయడం వైసీపీ నైజం: పట్టాభి
ABN , First Publish Date - 2021-08-01T16:35:57+05:30 IST
దోపిడీ చేయడం వైసీపీ నైజం: పట్టాభి
గుంటూరు: వైసీపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. విలువైన సహజ వనరులను దోపిడీ చేయడం వైసీపీ నైజమని పట్టాభి విమర్శించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, మైలవరం వీరప్పన్ వసంత కృష్ణప్రసాద్ మైనింగ్ సూత్రధారి అని పట్టాభి ఆరోపించారు.