22వ రోజుకు చేరుకున్న YS Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-10T13:43:13+05:30 IST

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి

22వ రోజుకు చేరుకున్న YS Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర

నల్లగొండ : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లిలో పాదయాత్ర చేశారు. నేడు నకిరేకల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు నార్కట్ పల్లి మండలం కొడపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభంకానుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు  నెమ్మాని గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొననుంది.

Updated Date - 2021-11-10T13:43:13+05:30 IST